Header Banner

పాకిస్తాన్‌ను వణికించిన భారీ భూకంపం! రైళ్ల వేగాన్ని తగ్గించిన అధికారులు.. జమ్మూకశ్మీర్ వరకు ప్రభావం!

  Sat Apr 12, 2025 17:04        Others

పాకిస్థాన్ ను భారీ భూకంపం వణికించింది. రావల్పిండికి 60 కిలోమీటర్ల దూరంలో... భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా ఉంది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్ వరకు భూప్రకంపనలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. భూకంపం నేపథ్యంలో పాకిస్థాన్ లో రైళ్ల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించారు. అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanEarthquake #Tremors #JammuKashmir #EarthquakeAlert #SeismicActivity